Browsing Category

తెలంగాణ

19 నుంచి సీఎం దావోస్‌ పర్యటన

ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ అనే థీమ్‌తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు వేదికగా ఆయన…
Read More...

CITU | వర్కర్ టూ ఓనర్ పథకం కింద 114 మంది కార్మికులకు వర్క్ షెడ్లు కేటాయించాలి.. సీఐటీయూ

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది పవర్లూమ్ కార్మికులకు వెంటనే…
Read More...

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ..

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. కీలక అధికారులను కూడా మారుస్తూ వచ్చింది ప్రభుత్వం.. తాజాగా మరో 20 మంది…
Read More...

ఎస్సారెస్పీ కెనాల్కు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్కు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లి నుండి సారంగాపూర్ వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కాలువ మధ్యలో మూడు రోజుల కింద కట్టతెగి పోవడంతో బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి…
Read More...

Kondagattu temple | కొండగట్టు ఆలయానికి రూ. కోటి 79 లక్షల హుండీ ఆదాయం రాక

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. కోటి 79 లక్షల 35,866 ఆదాయం( Income) వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. 84 రోజులకు సంబంధించి ఆలయంలోని 13 హుండీల లెక్కింపు జరుపగా…
Read More...

పురపోరుపై అధికార పార్టీలో అయోమయం?

పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎలక్షన్స్‌కు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన…
Read More...

14,000 కేసులు, 524 మరణాలు.. ఎమెర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆఫ్రికాలో కొత్త జాతి వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కాంగోలో 14,000 కేసులు, 524 మరణాలు సంభవించిన కారణంగా వ్యాప్తిని నియంత్రించడానికి వ్యాక్సిన్‌లు, వనరులపై దృష్టి…
Read More...

దమ్ముంటే కరీంనగర్ కు పెద్ద ప్రాజెక్టు తీసుకురా : బండి సంజయ్‌కు వెలిచాల సవాల్

కేంద్ర మంత్రివర్గం తాజాగా 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అయితే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక కొత్త రైల్వే లైన్ సాధించలేకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్‌ను…
Read More...

మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్..

రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా వస్తున్న ఆదాయం ఏటా పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్ పరిమాణం మరియు సొంత ఆదాయం పెరిగినా, మద్యం వ్యాపార ద్వారా సమకూరే ఆదాయం విపరీతంగా పెరిగింది. మద్యం వ్యాపారం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 20% వస్తోంది. కరోనా…
Read More...

జోరుగా జీరో దందా.. ఇష్టారాజ్యంగా ఇసుక క్వారీ నిర్వాహకులు

ఇసుక రవాణాలో అక్రమాలకు సంబంధించి ఓ పెద్ద స్థాయి పత్రం వెలుగు చూసింది. ఈ సమయంలో, నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్న నిర్వాహకులు రాత్రి వేళల్లో జీరో దందా సాగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు ఈ పరిస్థితిని పక్కన పెట్టి కండ్లు…
Read More...
WP2Social Auto Publish Powered By : XYZScripts.com