Browsing Category

తెలంగాణ

రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ఎలక్ట్రికల్ స్కూటర్లు!

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రధాన గ్యారంటీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, 18 ఏళ్లు నిండిన యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ స్కీమ్‌కు…
Read More...

చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆరాయిలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని, అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడతామని పేర్కొన్నారు. చైనాకు…
Read More...

పోలీసుల థర్డ్ డిగ్రీతో దళిత మహిళపై అన్యాయం – సీఎం రేవంత్ సీరియస్”

షాద్‌నగర్‌లో ఓ చోరి కేసులో పోలీసులు భార్య, భర్తలపై థర్డ్ డిగ్రీ శిక్షను ప్రయోగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మరియు దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్…
Read More...

అర్ధరాత్రి కారు బీభత్సం – ట్యాంక్ బండ్ వద్ద సీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లి కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం చేసిన వారిని పోలీసులు మైనర్లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు…
Read More...

చేప పిల్లలకు బదులుగా నగదు పంపిణీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో మత్స్యకారులకు చేప పిల్లలకు బదులుగా వాటి విలువను నగదు పంపిణీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పంపిణీ చేసే చేప పిల్లలు నాణ్యత, సైజు, సంఖ్య లెక్కకు సంబంధించి నిబంధనలు పాటించడం కష్టసాధ్యమని…
Read More...

జగిత్యాలలో దారుణం : బాలుడి కిడ్నాప్

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్‌లు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైన ఘటన మరువక ముందే జగిత్యాల పట్టణంలో మరో ఘటన చోటుచేసుకుంది. హజారీ కాలనీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు ఆరుబయట ఆడుకుంటున్నాడు. ఈ…
Read More...

“నిర్మల్ జిల్లా బిజెపి ఎస్టి మోర్చా ఇన్చార్జిగా గుగులోతు శ్రీకాంత్ నాయక్ “

భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు శ్రీకాంత్ నాయక్‌ను నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామక ప్రకటనను ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె. కళ్యాణ్ నాయక్ శనివారం విడుదల చేశారు. కరీంనగర్‌కు చెందిన…
Read More...

మా భార్యలను కాపురానికి పంపండి.. కలెక్టరేట్‌ వద్ద ఇద్దరు అల్లుళ్ల దీక్ష..

తమ భార్యలను కాపురానికి పంపాలంటూ.. అత్తింటికి వెళ్లే అల్లుళ్లను చూశాం.. మరీ అయితే.. నలుగురిని పిలిచి పంచాయితీ పెట్టే వారు లేకపోలేదు.. అయితే, ఓ ఇద్దరు అల్లుళ్లు మాత్రం.. ఏకంగా కలెక్టరేట్‌ వద్దే ఆందోళనకు దిగారు.. తమ భార్యలను కాపురానికి పంపండి…
Read More...

హైదరాబాద్ లో దారుణం : బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు

పార్కింగ్‌లో ఉన్న బస్సుకు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ మసీదు వద్ద గోడ పక్కన నిత్యం కొన్ని వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. అందులో ఓ ప్రైవేట్ బస్సుకు కొందరు…
Read More...

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే బిజెపి…
Read More...
WP2Social Auto Publish Powered By : XYZScripts.com